For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కియా సెల్టోస్ కార్ల ధరలు రూ.35,000 వరకు పెరిగాయి

|

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ఇటీవల భారత మార్కెట్లో సెల్టోస్ SUV కారు ధరలను పెంచింది. మోడల్ ఆధారంగా రూ.20,000 నుంచి రూ.35,000 వరకు పెంచింది. గత ఏడాది ఆగస్ట్ నెలలో విడుదలైన ఈ కారు ప్రారంభ ధర రూ.9.69 లక్షలుగా ఉంది.

పెంపు తర్వాత దీని ధర రూ.9.89 లక్షల నుంచి ఉంటుంది. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా, రెనో సంస్థలు గత నెలలో కార్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే.

సైరస్ మిస్త్రీ పునర్నియామకం ఇష్యూ: సుప్రీం కోర్టుకు టీసీఎస్సైరస్ మిస్త్రీ పునర్నియామకం ఇష్యూ: సుప్రీం కోర్టుకు టీసీఎస్

Kia Seltos price hiked: SUV to cost up to Rs 35,000 more

ఈ ధరలు జనవరి 1, 2020 నుంచి అమలులోకి వచ్చాయి. పెంపు అనంతరం రూ.9.69 లక్షల నుంచి రూ.16.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉన్న కార్ల ధరలు ఈ నెల నుంచి రూ.9.89 లక్షల నుంచి రూ.17.34 లక్షలకు పెరుగుతున్నాయి.

కియా సెల్టోస్ పెట్రోల్ వర్షం కారు రూ.9.89 లక్షల నుంచి రూ.14.09 లక్షల మధ్య ఉంటుంది. వీటి ధరలు మోడల్ హెచ్‌టీఈ వేరియంట్ ఆధారంగా రూ.20,000 నుంచి రూ.30,000 మధ్య పెరిగాయి. SUV టర్బో పెట్రోల్ వర్షన్ రూ.30,000 పెరిగింది. సెల్టోస్ డీజిల్ వర్షన్ రూ.35,000 పెరిగింది. దీని ధర రూ.10.34 లక్షల నుంచి రూ.17.34 లక్షల మధ్య ఉంది.

English summary

కియా సెల్టోస్ కార్ల ధరలు రూ.35,000 వరకు పెరిగాయి | Kia Seltos price hiked: SUV to cost up to Rs 35,000 more

Kia Motors India has increased the prices of its SUV Seltos from January 1, 2020. The Kia Seltos made its entry into the Indian automobile market in August 2019 for a price of Rs 9.69 lakh - 16.99 lakh (ex-showroom).
Story first published: Sunday, January 5, 2020, 14:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X