ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఇన్వెస్టర్గా మారారు. గేమింగ్ ప్లాట్ఫాం ఓకీ గేమింగ్లో 15 శాతం పెట్టుబడులు పెట్టారు. కాజల్ అగర్వాల్ ఇప్పుడు పెట్టుబడులపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఓకీ గేమింగ్లో వాటాను సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ముంబైకి చెందిన గేమింగ్ సంస్థ సోమవారం వెల్లడించింది.
కాజల్ను కంపెనీ వ్యూహాత్మక పెట్టుబడిదారుగా ఓకీ గేమింగ్ పేర్కొంది. అయితే ఎంత మొత్తం పెట్టుబడిగా పెట్టారనే వివరాలు తెలియరాలేదు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి సంస్థ రూ.50 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఓకీ గేమింగ్ వ్యవస్థాపకులు జితిన్ మసంద్. ఓకీ వెంచర్స్ కింద ఓకీ గేమింగ్ను ప్రారంభించారు. అంతకుముందు కాజల్ అగర్వాల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు.

ప్రస్తుతం గేమింగ్ ఇండస్ట్రీ వేగంగా పుంజుకుంటోందని, ఇందులో భాగస్వామ్యం కావడానికి ఇది సరైన సమయమని కాజల్ అగర్వాల్ అన్నారు. తమ సంస్థలోకి కాజల్ అగర్వాల్ను ఆహ్వానిస్తున్నామని, ఓకీ ఫ్యామిలీలో ఆమె వ్యూహాత్మక పెట్టుబడిదారు అని జితిన్ మసంద్ తెలిపారు. మసంద్ కంపెనీ డిసెంబర్ నాటికి 25 గేమ్స్ను విడుదల చేయనుంది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications