Accenture News: ఐటీ రంగంలో ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. ఈ సమయంలో కంపెనీలు చెప్పినట్లు చేయటం తప్ప టెక్ ఉద్యోగులకు మరో అవకాశం లేదు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన కంపెనీలు సైతం ప్రస్తుతం దీనిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి.
ప్రఖ్యాత ఐటీ అండ్ కన్సలింటే దిగ్గజం యాక్సెంచర్ తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీసులకు తిరిగి రావాలని కోరుతోంది. ఆఫీసుల నుంచి పనిచేయాలని ప్రోత్సహిస్తోంది. దీనికి ముందు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దేశీయ దిగ్గజ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఈ విషయంలో డెడ్ లైన్స్ పెట్టిన సంగతి మనం గమనించాం. అదే దారిలో నడుస్తున్న యాక్సెంచర్ తన టీమ్ లీడర్స్, మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఆగస్టు 31, 2023 నాటికి బేస్ లొకేషన్లలోని ఆఫీసుల నుంచి టీమ్స్ పనిచేసేలా చూడాలని వెల్లడించింది. దీనిద్వారా టీమ్ సభ్యులతో మెరుగ్గా కనెక్ట్ అవ్వాలని సూచించింది. క్లిష్టమైన ప్రాజెక్ట్ల్లో పని చేస్తూ.. క్లయింట్ల అవసరాలను తీర్చడానికి కలిసి తమ వంతు కృషి చేయాలని టెక్కీలను కంపెనీ కోరింది. దీనికి ముందు జనవరిలో టీసీఎస్ హైబ్రిడ్ ప్రక్రియలో వారంలో తప్పనిసరిగా మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తెలిపింది. పైగా దీనిని పనితీరు లెక్కింపులో పరిగణలోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది.
అలాగే FY24 చివరి నాటికి 70 శాతం ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయాలని దేశీయ ఐటీ మేజర్ హెచ్సీఎల్టెక్ ఆశిస్తోంది. కార్యాలయంలో పని చేసే విధానం 'అవసరాల ఆధారంగా' ఆధారపడి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అనేక ప్రాజెక్టుల ఉద్యోగులు కనీసం వారానికి కొంత సమయం వరకు కార్యాలయాల నుంచి పని చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే తాము హైబ్రిడ్ -ఫస్ట్ వర్చువల్ ఆపరేటింగ్ మోడల్ని కలిగి ఉన్నట్లు సీఈవో సి విజయకుమార్ వెల్లడించారు. ఇదే బాటలో ఇన్ఫోసిస్, ఐబీఎమ్ వంటి టెక్ కంపెనీలు ముందుకు సాగుతున్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

డబ్బు కావలిసినంత ఉన్నా పర్సనల్ లోన్ల వైపు పరిగెత్తుతున్న ధనవంతులు.. కారణం ఏంటంటే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications