IT News: భారతీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. అయితే అమెరికాలో కంపెనీకి చెందిన ఓ యూనిట్ కు సంబంధించి కీలక అప్ డేట్ రిలీజ్ చేసింది. తలెత్తిన ఇబ్బందిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.
USలోని ఇన్ఫోసిస్ యూనిట్ 'Infosys McCamish Systems'పై సైబర్ ఎటాక్ జరిగినట్లు కంపెనీ ప్రకటించింది. ఫలితంగా కొన్ని అప్లికేషన్లు, సిస్టమ్స్ ప్రభావితమైనట్లు తెలిపింది. సమస్య పరిష్కారం కోసం సైబర్ సెక్యూరిటీ కంపెనీతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించింది. డేటా లీకేజీని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పింది.

సెబీ మార్గదర్శకాల ప్రకారం.. ఇన్ఫోసిస్ ఈ విషయాన్ని ఎక్స్ఛేంజీలకు తెలిపింది. డేటా రక్షణ, సైబర్ భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడబోమని పేర్కొంది. ప్రస్తుతం ఎటాక్ కు గురైన యూనిట్ ఇన్ఫోసిస్ BPM లిమిటెడ్ అనుబంధ సంస్థగా తెలుస్తోంది. కాగా విచారణ పూర్తి అయిన తరువాత అన్ని వివరాలు తెలియజేస్తామని ప్రకటించింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications