Narayana Murthy: దేశంలోని యువత వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఇన్ఫోసిస్ మూర్తి తాను గతంలో చేసిన కామెంట్స్ను సమర్థించుకున్నారు. కొన్ని నెలల కిందట ఎన్ఆర్ నారాయణ మూర్తి చేసిన ఈ ప్రకటనపై పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.
దేశంలో రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారని మూర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యావంతులైన ప్రజలు కష్టపడి పనిచేయాలన్నారు. దేశంలోని ప్రభుత్వాలు అందించిన రాయితీలతో విద్యను పొందినవారు ఇప్పుడు దేశంలోని పేదల కోసం మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని నారాయణమూర్తి అన్నారు.

70 గంటలు పనిచేయాలని మూర్తి ఇచ్చిన పిలుపుపై దేశీయంగా సోషల్ మీడియాలో అనేక రియాక్షన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇతర దేశాల్లో ఉన్న తన స్నేహితులు, ఎన్నారైలు చాలా మంది సంతోషిస్తున్నారని నారాయణ మూర్తి అన్నారు. తానెప్పుడూ తాను చేయని సలహాలు మరెవరికీ ఇవ్వలేదన్నారు. నారాయణమూర్తి ఇన్ఫోసిస్లో ఉదయం 6 గంటలకు పని ప్రారంభించి రాత్రి 9 గంటలకు పని ముగించేవారని సుధా మూర్తి తెలిపారు. రోజుకు 12 గంటలు పనిచేసేవారని అన్నారు.
ప్రస్తుతం దేశంలోని యువతకు వారంలో 70 గంటలు పని చేయాలని సలహా ఇస్తున్న మూర్తి గతంలో 90 గంటలు పనిచేసేవారని సుధామూర్తి వెల్లడించారు. ఇది నారాయణమూర్తికి మామూలేనని అన్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు 2023లో పోడ్కాస్ట్లో భారతదేశ పని ఉత్పాదకత ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని చెప్పారు. చైనా లాంటి దేశం కంటే ముందుకెళ్లాలంటే ప్రతివారం 70 గంటలు పని చేసే అలవాటు చేసుకోవాలని యువతకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందిన జపాన్, జర్మనీలు ఇదే పనిచేశాయని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications