గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి జోరుగా పెట్టుబడులు, 4 రెట్లు జంప్

గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెద్ద ఎత్తున నిధులు తరలి వచ్చాయి. గత ఏడాది నుండి కరోనా ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడికి మొగ్గు చూపారు. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం 14 గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రూ.6900 కోట్ల నిధులు వచ్చాయి. 2019-20లోని రూ.1,614 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే ఇది నాలుగు రెట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం.

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(AMFI) డేటా ప్రకారం 2013-14 నుండి నిధుల క్షీణతను ఎదుర్కొన్న గోల్డ్ ఈటీఎఫ్‌లలోకినికర పెట్టుబడులు రావడం ఇది రెండో ఏడాది. దీంతో ఈ ఏడాది మార్చి చివరి నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల వ్యాల్యూ 78 శాతం పెరిగి రూ.14,123 కోట్లకు చేరుకుంది.

Inflow into gold ETFs climbs 4 fold to Rs 6,900 crore in FY21

సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి సంబంధించి 2018-19 ఆర్థిక సంవత్సరంలో నెట్ ఔట్-ఫ్లో రూ.412 కోట్లు కాగా, 2017-18లో రూ.835 కోట్లు, 2016-17లో రూ.775 కోట్లు, 2015-16లో రూ.903 కోట్లు, 2014-15లో రూ.1,475 కోట్లు, 2013-14లో రూ.2,293 కోట్లుగా ఉంది. 2012-13లో మాత్రం రూ.1414 కోట్లు వచ్చాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+