గోల్డ్ ఈటీఎఫ్లలోకి పెద్ద ఎత్తున నిధులు తరలి వచ్చాయి. గత ఏడాది నుండి కరోనా ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడికి మొగ్గు చూపారు. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం 14 గోల్డ్ ఈటీఎఫ్లలోకి రూ.6900 కోట్ల నిధులు వచ్చాయి. 2019-20లోని రూ.1,614 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే ఇది నాలుగు రెట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(AMFI) డేటా ప్రకారం 2013-14 నుండి నిధుల క్షీణతను ఎదుర్కొన్న గోల్డ్ ఈటీఎఫ్లలోకినికర పెట్టుబడులు రావడం ఇది రెండో ఏడాది. దీంతో ఈ ఏడాది మార్చి చివరి నాటికి గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని ఆస్తుల వ్యాల్యూ 78 శాతం పెరిగి రూ.14,123 కోట్లకు చేరుకుంది.

సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి సంబంధించి 2018-19 ఆర్థిక సంవత్సరంలో నెట్ ఔట్-ఫ్లో రూ.412 కోట్లు కాగా, 2017-18లో రూ.835 కోట్లు, 2016-17లో రూ.775 కోట్లు, 2015-16లో రూ.903 కోట్లు, 2014-15లో రూ.1,475 కోట్లు, 2013-14లో రూ.2,293 కోట్లుగా ఉంది. 2012-13లో మాత్రం రూ.1414 కోట్లు వచ్చాయి.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన బ్యాంకింగ్ నిపుణులు.. పసిడి ర్యాలీ ఎంతవరకు అంటే..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. JP మోర్గాన్, గోల్డ్మన్ సాచ్స్ అంచనాలు చూస్తే వణుకు పుట్టడం ఖాయం..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు



Click it and Unblock the Notifications