ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో సెన్సెక్స్ 106 పాయింట్ల నష్టంతో 40,568 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 11,962 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత మార్కెట్లు కోలుకున్నాయి. సాయంత్రం గం.3.00 సమయంలో సెన్సెక్స్ 167.49 (0.41%) ఎగిసి 40,842.94 వద్ద, నిఫ్టీ 42.90 (0.36%) పాయింట్లు పెరిగి 12,037.10 వద్ద ట్రేడ్ అయింది.
సాయంత్రం మూడు గంటల సమయానికి టాప్ గెయినర్స్లో టాటా మోటార్స్, యస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, వేదాంత, టాటా స్టీల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో లార్సెన్, రిలయన్స్, కోల్ ఇండియా, ఐవోసీ, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి. డాలర్తో రూపాయి మారకం 70 పైసల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభమైంది.

అమెరికా అద్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధంపై చేసిన వ్యాఖ్యలు మార్కెట్లను భయాందోళనకు గురి చేశాయి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు వాణిజ్య ఒప్పందం కోసం ఎదురు చూడాల్సి వచ్చేలా ఉందని ట్రంప్ అన్నారు. దీంతో అంతర్జాతీయంగా మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications