ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల్లో కనిపించిన సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. ఉదయం పది గంటల సమయంలో సెన్సెక్స 50 పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ 13 పాయింట్లకు పైగా లాభపడింది. సాయంత్రం మూడు గంటల సమయానికి సెన్సెక్స్ 39.95 (0.099%) పాయింట్లు లాభపడి 40,485.10, నిఫ్టీ 18.50 (0.16%) పాయింట్లు పెరిగి 11,940.00 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం డాలరుతో రూపాయి మారకం విలువ 71.11 వద్ద ట్రేడ్ అయింది.
సాయంత్రం మూడు గంటల సమయానికి టాప్ గెయినర్స్లో బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, అదాని పోర్ట్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టీసీఎస్, సిప్లా, హెచ్సీఎల్ టెక్, జీ ఎంటర్టైన్మెంట్, లార్సన్ ఉన్నాయి.

వొడాఫోన్ ఐడియా మనుగడపై కేఎం బిర్లా చేసిన వ్యాఖ్యలు, వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచడం వంటి పరిణామాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని ఉదయం నుంచి భావించారు. కానీ మార్కెట్లు సానుకూలంగా కనిపించాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications