Market Closing: ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్ గా నష్టాల్లో ముగిశాయి. ఓలటాలిటీతో ఇంట్రాడేలో లాభాలు ఆవిరి కావటం దీనికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 68 పాయింట్ల నష్టపోగా.. మరో కీలక సూచీ సెన్సెక్స్ 20 పాయింట్ల మేర నష్టాలతో ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ 59 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా 12 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించింది.

ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టిఐఎమ్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్లే, విప్రో, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కొ, బ్రిటానియా, సన్ ఫార్మా, యూపీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, ఎస్బీఐ, రిలయన్స్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ టి, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications