Gold Rate: శుభవార్త.. వరుసగా రెండో రోజూ పడిన పసిడి ధర.. నేడు ఏపీ, తెలంగాణలో తగ్గిన రేట్లివే.

Gold Price Today: సుదీర్ఘ ర్యాలీ తర్వాత నిన్నటి నుంచి పసిడి ధరలు తిరిగి చల్లారుతున్నాయి. అంతర్జాతీయంగా ఆందోళనలు నెమ్మదిస్తున్న వేళ నేడు దేశీయంగా పసిడి ధరల్లో ఆ ప్రభావం కనిపించింది. దీంతో ఒకపెళ్లిళ్లు, మరోపక్క పండుగలతో చాలా మంది ఇన్నాళ్లుగా ఎదురుచూపులకు రేట్ల తగ్గింపు షాపింగ్ స్పీ పెరుగుతోంది. వారాంతంలో తక్కువ రేట్లు ఉన్నప్పుడే ఆభరణాలు కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తున్నారు.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రెండవ రోజు స్వల్పంగా రూ.500 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నిన్నటితో పోల్చితే తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7025, ముంబైలో రూ.7025, దిల్లీలో రూ.7040, కలకత్తాలో రూ.7025, బెంగళూరులో రూ.7025, కేరళలో రూ.7025, వడోదరలో రూ.7030, అహ్మదాబాదులో రూ.7030, జైపూరులో రూ.7040, మంగళూరులో రూ.7025, నాశిక్ లో రూ.7032, అయోధ్యలో రూ.7040, బళ్లారిలో రూ.7025, గురుగ్రాములో రూ.7040, నోయిడాలో రూ.7040 వద్ద రిటైల్ విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రేట్లు వ్యాపారుల లాభాలు, ఖర్చులు, జీఎస్టీ వంటి ఖర్చులకు ముందు రేట్లు పైన అందించబడ్డాయి.

Indian Gold users happy as rates drop continuing on day 2 shopping spree started

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.500 తగ్గుదలను చూసింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నిన్నటితో పోల్చితే తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7664, ముంబైలో రూ.7664, దిల్లీలో రూ.7679, కలకత్తాలో రూ.7664, బెంగళూరులో రూ.7664, కేరళలో రూ.7664, వడోదరలో రూ.7669, అహ్మదాబాదులో రూ.7669, జైపూరులో రూ.7679, మంగళూరులో రూ.7664, నాశిక్ లో రూ.7667, అయోధ్యలో రూ.7679, బళ్లారిలో రూ.7664, గురుగ్రాములో రూ.7679, నోయిడాలో రూ.7679గా కొనసాగుతున్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7035గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7664 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7025గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7664 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,00,000 వద్ద స్థిరంగా విక్రయాలు జరుగుతున్నాయి.

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు మరియు మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+