అన్ని ముఖ్యమైన పత్రాలతో ఆధార్ కార్డును లింక్ చేయడం ఇప్పుడు తప్పనిసరి చేశారు. మన రేషన్కార్డు, పాన్కార్డు తదితర అన్ని ముఖ్యమైన పత్రాలతో ఆధార్ను అనుసంధానం చేయాలని ఆయా శాఖలు ఇప్పటికే సూచించాయి. ఇదిలా ఉంటే భారత ఎన్నికల సంఘం ఓటర్ ఐడీ లేదా ఓటర్ ఐడీ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కూడా ప్రచారం ప్రారంభించింది.
ఫారం 6B
మన ఓటరు ఐడీకి ఆధార్ కార్డును లింక్ చేయడం ద్వారా ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీని నివారించవచ్చని చెబుతున్నారు. డూప్లికేట్ ఎంట్రీని నివారించడానికి కొత్త ఫారం 6B జారీ చేశారు. ఒక వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఉన్నట్లయితే లేదా ఒకే నియోజకవర్గంలో రెండుసార్లు నమోదు చేయబడినట్లయితే, దానిని సరిచేయడానికి ఆధార్ లింకింగ్ చేయబడుతుంది.

బిల్లు ఆమోదం..
గతేడాది డిసెంబర్లో లోక్సభ ఎన్నికల నిబంధనల (సవరణ) బిల్లును ఆమోదించింది. ఈ సవరణ ద్వారా మన ఓటర్ ఐడీతో ఆధార్ను లింక్ చేసుకోవచ్చు. కాబట్టి మన ఓటర్ ఐడీకి ఆధార్ని ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం..
1.జాతీయ ఓటరు అధికారిక సేవా పోర్టల్ అయిన NVSP.inకి లాగిన్ అవ్వాలి.
2.మీ NVSP ఖాతాకు లాగిన్ అవ్వాలి
3.సైన్ ఇన్ చేసిన తర్వాత, ఎలక్టోరల్ రోల్లో శోధనపై క్లిక్ చేయాలి
4.ఓటర్ IDని సెర్చ్ చేయడానికి మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి
5.ఆధార్ సమాచారాన్ని పూరించాలి
6.మొబైల్ని ఆధార్తో లింక్ చేయడానికి OTP వస్తుంది
7.ఈ OTPని నమోదు చేసిన తర్వాత లింక్ పూర్తవుతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications