పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వరంగ ఎయిరిండియాకు చెందిన వాటాలను విక్రయించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ వాటాల విక్రయానికి సంబంధించి బిడ్స్ వేసేందుకు విధించిన గడువును కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏర్పడిన అవాంతరాలను పరిగణలోకి తీసుకొని, ఈ గడువును పెంచినట్లు తెలిపింది.
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో అక్టోబర్ 30వ తేదీ వరకు ఈ బిడ్డింగ్ గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇలా గడువులు పొడిగించడం నాలుగోసారి. ఈ నెల 31 (ఆగస్ట్) వరకు గడువు ముగియాల్సింది. కానీ మహమ్మారి కారణంగా పొడిగించింది.

ఇంతకుముందు జూన్ 30, ఏప్రిల్ 30, మార్చి 17వ తేదీలకు గడువును పొడిగించారు. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఎయిరిండియా వాటా విక్రయం ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎయిరిండియా భారీ అప్పుల్లో మునిగిపోయింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications