ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్), ఎంటీఎల్ఎల్ (మహానగర్ టెలిఫోన్ సంచార్ నిగమ్ లిమిటెడ్కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభమైంది. ఈ అంశానికి సంబంధించి మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందుకు డిపార్టుమెంట్ ఆప్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (DIPAM) కన్సల్టెంట్ను నియమించింది.
సీబీఆర్ఈ, జేఎల్ఎల్ నైట్ ఫ్రాంక్ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కంపెనీల ఆస్తుల విక్రయానికి సంబంధించి కన్సల్టెంట్లుగా వ్యవహరించనున్నాయి. అలాగే, కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్తుల విక్రయం లాభమా, కాదా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తాయి. ఈ నెలాఖరు నాటికి ఈ సంస్థలు తమ నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తాయి.

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఆస్తుల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.37,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో అంచనా వేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెండు లక్షల కోట్ల రూపాయల కంటే పైగా సమీకరించాలని భావిస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications