ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్), ఎంటీఎల్ఎల్ (మహానగర్ టెలిఫోన్ సంచార్ నిగమ్ లిమిటెడ్కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభమైంది. ఈ అంశానికి సంబంధించి మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందుకు డిపార్టుమెంట్ ఆప్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (DIPAM) కన్సల్టెంట్ను నియమించింది.
సీబీఆర్ఈ, జేఎల్ఎల్ నైట్ ఫ్రాంక్ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కంపెనీల ఆస్తుల విక్రయానికి సంబంధించి కన్సల్టెంట్లుగా వ్యవహరించనున్నాయి. అలాగే, కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్తుల విక్రయం లాభమా, కాదా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తాయి. ఈ నెలాఖరు నాటికి ఈ సంస్థలు తమ నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తాయి.

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఆస్తుల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.37,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో అంచనా వేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెండు లక్షల కోట్ల రూపాయల కంటే పైగా సమీకరించాలని భావిస్తోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications