Gold Price Today: ప్రస్తుతం అంతర్జాతీయంగా పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్ఠాలకు చేరుకుని సామాన్యులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో నేడు గోల్డ్ ధరలు పెరుగుదలకు చిన్న బ్రేక్ తీసుకున్నాయని తెలుస్తోంది. అయితే భారీగా పెరిగిన ధరల వల్ల ఈ ఏడాది పండుగకు అమ్మకాలు 10 శాతానికి పైగా తగ్గవచ్చని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేటి తాజా ధరలను దేశీయంగా చూస్తే..
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7300, ముంబైలో రూ.7300, దిల్లీలో రూ.7315, కలకత్తాలో రూ.7300, బెంగళూరులో రూ.7300, కేరళలో రూ.7300, వడోదరలో రూ.7305, జైపూరులో రూ.7315, పాట్నాలో రూ.7305, మంగళూరులో రూ.7300, నాశిక్ లో రూ.7303, అయోధ్యలో రూ.7315, బళ్లారిలో రూ.7300, గురుగ్రాములో రూ.7315, నోయిడాలో రూ.7315 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రేట్లు జీఎస్టీ, పసిడి విక్రయదారుల లాభాలు, తరుగు మజూరి వంటి ఖర్చులకు ముందు రేటుగా గుర్తుంచుకోవాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7964, ముంబైలో రూ.7964, దిల్లీలో రూ.7979, కలకత్తాలో రూ.7964, బెంగళూరులో రూ.7964, కేరళలో రూ.7964, వడోదరలో రూ.7969, జైపూరులో రూ.7979, పాట్నాలో రూ.7305, మంగళూరులో రూ.7964, నాశిక్ లో రూ.7967, అయోధ్యలో రూ.7979, బళ్లారిలో రూ.7964, గురుగ్రాములో రూ.7979, నోయిడాలో రూ.7979గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7964 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7964 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1000 పెరిగి నేడు రూ.1,10,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ధనత్రయోదశి ఎప్పుడు..
హిందువులు ఎక్కువగా ధనత్రయోదశిని ఘనంగా జరుపుకుంటుంటారు. దీపావళికి ముందు ధన్తేరస్ పేరుతో నిర్వహిస్తుంటారు. ఏటా ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి నాడు జరుపుకుంటుంటారు. ఈ క్రమంలో లక్ష్మీదేవితో పాటు కుభేరుడికి కూడా పూజిస్తుంటారు. హిందువలు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ధన త్రయోదశి అక్టోబర్ 29న వచ్చింది. ఈ రోజు కొత్తవస్తువులతో పాటు బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేయటం శుభప్రదంగా చాలా మంది భావిస్తుంటారు.
More From GoodReturns

Gold: దుబాయ్లో డిస్కౌంట్కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..



Click it and Unblock the Notifications