Gold Price Today: ఈవారం ప్రారంభం నుంచి బంగారం ధరలు ఊహించని మలుపు తిరిగాయి. గతవారం వరుసగా పడిపోయిన గోల్డ్ ధరలు పతనాన్ని చూసిన భారతీయ కొనుగోలుదారులు ఈవారం మరింతగా రేట్లు తగ్గుతాయని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా రివర్స్ అయ్యాయి. కార్తీకమాసంలో పెళ్లిళ్లతోపాటు ఇతర శుభకార్యాలకు షాపింగ్ ఆలస్యం చేసిన చాలా మంది రేట్లు పెరగటంతో లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో గోల్డ్ షాపుకు వెళ్లటానికి ముందు నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంటుంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.3,000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7145, ముంబైలో రూ.7145, దిల్లీలో రూ.7160, కలకత్తాలో రూ.7145, బెంగళూరులో రూ.7145, కేరళలో రూ.7145, పూణేలో రూ.7145, వడోదరలో రూ.7150, అహ్మదాబాదులో రూ.7150, జైపూరులో రూ.7160, లక్నోలో రూ.7160, కోయంబత్తూరులో రూ.7145, మంగళూరులో రూ.7145, నాశిక్ లో రూ.7148, మైసూరులో రూ.7145, అయోధ్యలో రూ.7160, బళ్లారిలో రూ.7145, నోయిడాలో రూ.7160, గురుగ్రాములో రూ.7160 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.3300 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిగణిస్తే.. చెన్నైలో రూ.7795, ముంబైలో రూ.7795, దిల్లీలో రూ.7810, కలకత్తాలో రూ.7795, బెంగళూరులో రూ.7795, కేరళలో రూ.7795, పూణేలో రూ.7795, వడోదరలో రూ.7800, అహ్మదాబాదులో రూ.7800, జైపూరులో రూ.7810, లక్నోలో రూ.7810, కోయంబత్తూరులో రూ.7795, మంగళూరులో రూ.7795, నాశిక్ లో రూ.7798, మైసూరులో రూ.7795, అయోధ్యలో రూ.7810, బళ్లారిలో రూ.7795, నోయిడాలో రూ.7810, గురుగ్రాములో రూ.7810 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7145గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7795 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7145గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7795 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications