Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర.. మరి బంగారం ఎప్పుడు కొనాలి..!
బంగారం ధర మళ్లీ పెరుగుతూ వస్తోంది. నిన్న భారీగా పెరిగిన ఈ రోజు స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకులు పసిడిని భారీగా కొనుగోలు చేయడం వల్ల ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఆగస్ట్ 7, శుక్రవారం పుత్తడి ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల గ్రాము పసిడి ధర రూ.16 పెరిగి రూ.14,989 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల గ్రాము పసిడి ధర రూ.15 పెరిగి రూ.13,740 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల గ్రాము పసిడి ధర రూ.12 పెరిగి రూ.11,242 పలుకుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరిగి రూ.1,49,890 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,37,400 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.120 పెరిగి రూ.1,12,420 పలుకుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే...

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరిగి రూ.1,49,890 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,37,400 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.120 పెరిగి రూ.1,12,420 పలుకుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 160 పెరిగి రూ.1,49,890 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.1,37,400 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.120 పెరిగి రూ.1,12,420 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,000 పలుకుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,37,500 కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,15,650 వద్ద ట్రేడవుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 160 పెరిగి రూ.1,49,890 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.1,37,400 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.120 పెరిగి రూ.1,12,420 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరిగి రూ.1,49,890 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,37,400 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.120 పెరిగి రూ.1,12,420 పలుకుతోంది.
ఢిల్లీలో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగి రూ.1,50,040 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.1,37,550 కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.120 పెరిగి రూ. 1,12,570 వద్ద ట్రేడవుతోంది.
కోల్ కత్తాలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 160 పెరిగి రూ.1,49,890 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.1,37,400 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.120 పెరిగి రూ.1,12,420 వద్ద కొనసాగుతోంది.
బంగారం పెరుగుతుందా లేక తగ్గుతుందా ఇప్పుడే అంచనా వేయలేమని నిపుణులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో ఒకేసారి కొనడం కంటే కొంత కొంత కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications