Gold Price Today: వాస్తవానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ 10 గ్రాముల బంగారంతో పాటు కేజీ వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ తగ్గింపులు మార్చి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. మంత్రిత్వ శాఖ దిగుమతి సుంకాలను 10 గ్రాముల బంగారంపై $11 తగ్గించి $927కు తగ్గించగా.. కిలో వెండిపై $18 తగ్గించటంతో $1,025కు చేరుకుంది. వాస్తవానికి దేశంలో రిటైల్ గోల్డ్ అండ్ సిల్వర్ ధరల నిర్ణయాలకు ఈ సుంకాలు కీలక పాత్ర పోషిస్తాయి. పెళ్లిళ్ల సీజన్ లో ఉపరశమనం ప్రకటించినప్పటికీ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.7,000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైలో గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8010, ముంబైలో రూ.8010, దిల్లీలో రూ.8025, కలకత్తాలో రూ.8010, బెంగళూరులో రూ.8010, కేరళలో రూ.8010, వడోదరలో రూ.8015, జైపూరులో రూ.8025, అహ్మదాబాదులో రూ.8015, లక్నోలో రూ.8025, కోయంబత్తూరులో రూ.8010, మంగళూరులో రూ.8010, నాశిక్ లో రూ.7942, అయోధ్యలో రూ.8025, బళ్లారిలో రూ.8010, గురుగ్రాములో రూ.8025, నోయిడాలో రూ.8025 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిగణిస్తే 100 గ్రాములకు రూ.7,600 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైలో గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8738, ముంబైలో రూ.8738, దిల్లీలో రూ.8753, కలకత్తాలో రూ.8738, బెంగళూరులో రూ.8738, కేరళలో రూ.8738, వడోదరలో రూ.8743, జైపూరులో రూ.8753, అహ్మదాబాదులో రూ.8743, లక్నోలో రూ.8753, కోయంబత్తూరులో రూ.8738, మంగళూరులో రూ.8738, నాశిక్ లో రూ.8741, అయోధ్యలో రూ.8753, బళ్లారిలో రూ.8738, గురుగ్రాములో రూ.8753, నోయిడాలో రూ.8753గా ఉన్నాయి.
ఈవారంలో కూడా బంగారం ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్మార్ట్ కమోడిటీ రీసెర్చ్కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. నిపుణుల అంచనాల ప్రకారం పసిడి ధర ఔన్సుకు 3000 డాలర్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా గోల్డ్ భారీగా ధర పెరుగుతూ భవిష్యత్తు ధరలపై క్లారిటీ వస్తోంది.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.8010గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8738 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications