Gold Price Today: ప్రస్తుతం భారీగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడచిన వారం నిరంతరం తగ్గిన గోల్డ్ ధరలు ప్రస్తుతం పెరుగటం కొనసాగిస్తున్నాయి. ఈవారం మెుదటి నుంచి పసిడి ధరల పెరుగుదల ఒక్కసారిగా ఊపందుకోవటంతో చాలా మంది కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. మరింతగా రేట్ల తగ్గింపుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న చాలా మంది రేట్ల పెరుగుదలతో గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలో నేడు షాపింగ్ చేసేవారు తప్పనిసరిగా ఏపీ, తెలంగాణలో రేట్లను ముందుగా పరిశీలించటం ముఖ్యం..
కార్తీకమాసంతో పాటు పెళ్లిళ్ల సమయంలో నేటి పసిడి ధరలను గమనిస్తే.. 22 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.7000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7065, ముంబైలో రూ.7065, దిల్లీలో రూ.7080, కలకత్తాలో రూ.7065, బెంగళూరులో రూ.7065, కేరళలో రూ.7065, పూణేలో రూ.7065, వడోదరలో రూ.7070, అహ్మదాబాదులో రూ.7070, జైపూరులో రూ.7011, లక్నోలో రూ.7011, కోయంబత్తూరులో రూ.6996, మంగళూరులో రూ.7065, నాశిక్ లో రూ.7068, మైసూరులో రూ.7065, అయోధ్యలో రూ.7080, బళ్లారిలో రూ.7065, గురుగ్రాములో రూ.7080, నోయిడాలో రూ.7080 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.7600 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ అమ్మకపు ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7707, ముంబైలో రూ.7707, దిల్లీలో రూ.7722, కలకత్తాలో రూ.7707, బెంగళూరులో రూ.7707, కేరళలో రూ.7707, పూణేలో రూ.7707, వడోదరలో రూ.7712, అహ్మదాబాదులో రూ.7712, జైపూరులో రూ.7647, లక్నోలో రూ.7647, కోయంబత్తూరులో రూ.7632, మంగళూరులో రూ.7707, నాశిక్ లో రూ.7710, మైసూరులో రూ.7707, అయోధ్యలో రూ.7722, బళ్లారిలో రూ.7707, గురుగ్రాములో రూ.7722, నోయిడాలో రూ.7722గా ఉన్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7065గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7707 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7707గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7631 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.2000 పెరిగి రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications