Gold Rate: అల్లంత దూరాన తాకలా మారిన గోల్డ్.. నేడు రూ.7,600 పెరిగిన పసిడి ధర, ఏపీ తెలంగాణ రేట్లివే

Gold Price Today: వారం ప్రారంభంలో తగ్గిన గోల్డ్ రేట్లు చివరికి వచ్చే సరికి తిరిగి పుంజుకోవటం ప్రారంభించాయి. ఈ క్రమంలో వీకెండ్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్న చాలా మందికి పసిడి ధరలు నేడు షాక్ ఇచ్చాయి. నిన్నటి నుంచి గోల్డ్ రేట్లు తిరిగి పెరిగిపోవటంతో కొనాలా వద్దా అనే గందరగోళంలో పసిడి ప్రియులు ప్రస్తుతం ఉన్నారు. రోజురోజుకూ గోల్డ్ ధరలు సామాన్యులకు దూరంగా వెళ్లిపోతున్నాయి.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.6700 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7160, ముంబైలో రూ.7160, దిల్లీలో రూ.7176, కలకత్తాలో రూ.7160, బెంగళూరులో రూ.7160, కేరళలో రూ.7160, పూణేలో రూ.7160, వడోదరలో రూ.7165, జైపూరులో రూ.7176, అహ్మదాబాదులో రూ.7165, లక్నోలో రూ.7176, కోయంబత్తూరులో రూ.7160, మంగళూరులో రూ.7160, నాశిక్ లో రూ.7163, అయోధ్యలో రూ.7176, బళ్లారిలో రూ.7160, గురుగ్రాములో రూ.7176, నోయిడాలో రూ.7176 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

Gold and silver rates rise shocking Indian Buyers Know latest rates on Friday

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.10,900 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7811, ముంబైలో రూ.7811, దిల్లీలో రూ.7826, కలకత్తాలో రూ.7811, బెంగళూరులో రూ.7811, కేరళలో రూ.7811, పూణేలో రూ.7811, వడోదరలో రూ.7816, జైపూరులో రూ.7826, అహ్మదాబాదులో రూ.7816, లక్నోలో రూ.7826, కోయంబత్తూరులో రూ.7811, మంగళూరులో రూ.7811, నాశిక్ లో రూ.7814, అయోధ్యలో రూ.7826, బళ్లారిలో రూ.7811, గురుగ్రాములో రూ.7826, నోయిడాలో రూ.7826గా ఉన్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7160గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7811 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7160గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7811 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.2000 పెరిగి రూ.1,00,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+