Gold Rate: కోలుకోలేని దెబ్బ కొట్టిన గోల్డ్.. సోమవారం రూ.2,200 పెరిగిందిగా..

Gold Price Today: పసిడి ధరలు బ్రేకుల్లోని బుల్డోజరులా దూసుకుపోతోంది. ఈ క్రమంలో దీపావళికి షాపింగ్ చేద్దామని ప్లాన్ చేస్తున్న అనేక మంది ఆందోళన చెందుతున్నారు. దనత్రయోదశి అక్టోబర్ 29న రావటంతో చాలా మంది ఎంతోకొంత గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా షాపుల యజమానులు దీనికి తగినట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ.. భారీగా పెరిగిన రేట్లు డిమాండ్ తగ్గిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు కొత్త ఆఫర్లతో ముందుకొస్తున్నారు.

MCXలో గోల్డ్, సిల్వర్ ధరలు నేడు సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. డిసెంబర్ 5 ఎక్స్‌పెయిరీ ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.78,240కి చేరుకోగా, వెండి ధర కేజీకి రూ.98,224 రేటు పలుకుతోంది. ఇక అమెరికా స్పాట్ మార్కెట్లో గోల్డ్ 2725.81 డాలర్ల వద్ద తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో వెండి ధరలు 12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. వీటికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే సమీపంలో ఉన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒకటి కాగా, మధ్యప్రాశ్చంలో కొనసాగుతున్న ఆందోళనలు రేట్లను ప్రేరేపిస్తున్నాయి.

Gold and silver price boiling across globe Know monday latest prices in AP TG

22 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన వాస్తవ రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7300, ముంబైలో రూ.7300, దిల్లీలో రూ.7315, కలకత్తాలో రూ.7300, బెంగళూరులో రూ.7300, కేరళలో రూ.7300, వడోదరలో రూ.7305, జైపూరులో రూ.7315, లక్నోలో రూ.7315, మంగళూరులో రూ.7300, నాశిక్‌లో రూ.7303, అయోధ్యలో రూ.7315, బళ్లారిలో రూ.7300, గురుగ్రాములో రూ.7315, నోయిడాలో రూ.7315 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటి కంటే రూ.2200 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ వక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.7964, ముంబైలో రూ.7964, దిల్లీలో రూ.7979, కలకత్తాలో రూ.7964, బెంగళూరులో రూ.7964, కేరళలో రూ.7964, వడోదరలో రూ.7969, జైపూరులో రూ.7979, లక్నోలో రూ.7979, మంగళూరులో రూ.7964, నాశిక్‌లో రూ.7967, అయోధ్యలో రూ.7979, బళ్లారిలో రూ.7964, గురుగ్రాములో రూ.7979, నోయిడాలో రూ.7979గా ఉన్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7964 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7964 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1500 పెరిగి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+