అత్యవసర సేవలకు, పౌరులను చేరవేసేందుకు తమ విమానాలతో పాటు కాక్పిట్ క్యాబిన్ క్రూ సిబ్బందిని కూడా ఉపయోగించుకోవచ్చునని గోఎయిర్ సంస్థ పౌర విమానయాన శాఖకు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లకు గురువారం లేఖ రాసింది. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశీయంగా విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో 650కి పైగా విమానాలు నిలిచిపోయాయి. ఇందులో గోఎయిర్కు 55 విమానాలు, 5,500 మంది సిబ్బంది ఉన్నారు.
ప్రభుత్వం తరఫున షిప్ కార్గోకు సిద్ధమని తెలిపింది. అవసరమైన మందులు, అత్యవసరమైన మందులు, ఆహార ధాన్యాలు, ఇతర వస్తువుల సరఫరాకు ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. అలాగే అత్యవసర సేవలు నిర్వర్తించే డాక్టర్స్, నర్సులు, పారామెడిక్స్, రిలీఫ్ వర్కర్స్ కోసం కూడా తమ సేవలు ఉపయోగించుకోవచ్చునని తెలిపింది.

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడం కోసం, మన దేశంలో చిక్కుకుపోయిన వారిని ఇతర దేశాలకు పంపించడం కోసం, మన రాష్ట్రాల్లోని, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పౌరులను వారి వారి స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు ఉపయోగించుకోవచ్చునని తెలిపింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..



Click it and Unblock the Notifications