జీఎంఆర్ పెట్టుబడుల ఉపసంహరణ, కాకినాడ సెజ్‌లో అరబిందో రియాల్టీకి 51% వాటా విక్రయం

జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పెట్టబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ కాకినాడ సెజ్ లిమిటెడ్‌ను అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు విక్రయిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. అనుబంధ సంస్థ జీఎంఆర్ సెజ్ అండ్ పోర్ట్స్ హోల్డింగ్ ద్వారా కాకినాడ సెజ్‌లో తమకు గల 51 శాతం వాటాను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. డీల్ వ్యాల్యూ రూ.2,610 కోట్లు.

తొలి దశలో రూ.1600 కోట్లు, మిగతా మొత్తాన్ని మరో రెండు దశల్లో వస్తాయని, మొత్తం మూడు దశల్లో రూ.2610 కోట్లు సేకరిస్తున్నట్లు తెలిపింది. డీల్‌లో భాగంగా కాకినాడ సెజ్‌లో వాటాతో పాటు కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్‌లో కాకినాడ సెజ్‌కు గల 100 శాతం వాటాను కూడా అరబిందో రియాల్టీకి బదలీ చేయనున్నట్లు తెలిపింది.

GMR Infras SEZ unit to sell 51 percent stake in Kakinada SEZ to Aurobindo Realty

జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడుల ఉపసంహణ ప్రకటన నేపథ్యంలో ఈ సంస్థ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఈ రోజు 10.64 శాతం లాభంతో రూ.23.40 వద్ద క్లోజ్ అయింది. ఈ ప్రకటన అనంతరం ఇన్వెస్టర్లు కొనుగోళ్ళకు మొగ్గు చూపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+