జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పెట్టబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ కాకినాడ సెజ్ లిమిటెడ్ను అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు విక్రయిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. అనుబంధ సంస్థ జీఎంఆర్ సెజ్ అండ్ పోర్ట్స్ హోల్డింగ్ ద్వారా కాకినాడ సెజ్లో తమకు గల 51 శాతం వాటాను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. డీల్ వ్యాల్యూ రూ.2,610 కోట్లు.
తొలి దశలో రూ.1600 కోట్లు, మిగతా మొత్తాన్ని మరో రెండు దశల్లో వస్తాయని, మొత్తం మూడు దశల్లో రూ.2610 కోట్లు సేకరిస్తున్నట్లు తెలిపింది. డీల్లో భాగంగా కాకినాడ సెజ్లో వాటాతో పాటు కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్లో కాకినాడ సెజ్కు గల 100 శాతం వాటాను కూడా అరబిందో రియాల్టీకి బదలీ చేయనున్నట్లు తెలిపింది.

జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడుల ఉపసంహణ ప్రకటన నేపథ్యంలో ఈ సంస్థ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఈ రోజు 10.64 శాతం లాభంతో రూ.23.40 వద్ద క్లోజ్ అయింది. ఈ ప్రకటన అనంతరం ఇన్వెస్టర్లు కొనుగోళ్ళకు మొగ్గు చూపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications