ఈ-ఫైలింగ్ పోర్టల్ను తీసుకు వచ్చి ఏడాది గడిచినా సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. పన్ను చెల్లింపుదారులు ఈ పోర్టల్ను యాక్సెస్ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపై సాఫ్టువేర్ అందిస్తున్న ఇన్ఫోసిస్ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆదాయపు పన్ను శాఖ డిపార్టుమెంట్ వెల్లడించింది. ఈ-ఫైలింగ్ పోర్టల్లో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశం తమ దృష్టికి వచ్చిందని ఐటీ విభాగం తెలిపింది.
దీనిని ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకు వెళ్లామని, పోర్టల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, దీనిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇచ్చినట్లు ఆదాయపు పన్ను శాఖ విభాగం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ అభివృద్ధి, నిర్వహణను ఇన్ఫోసిస్కు అప్పగించారు.

ఐ-ఫైలింగ్ కోసం ప్రభుత్వం రూ.165 కోట్లు చెల్లించింది. ఈ-ఫైలింగ్ పోర్టల్ గత ఏడాది (2021) జూన్ 7వ తేదీన ప్రారంభమైంది. ప్రారంభంలోను చాలా సమస్యలు తలెత్తాయి. ఇన్ఫోసిస్ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెబుతూ వస్తోంది. అయితే తాజాగా మరోసారి ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications