Gautam Adani: అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికా సంస్థ హిండెన్బర్గ్ అనూహ్యమైన దాడి పెద్ద గందరగోళానికి దారితీసిన సంగతి తెలిసిందే. 2023 అదానీ జీవితంలో అతిపెద్ద సంక్షోభకరమైన సమయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
పోర్ట్స్ నుంచి పవర్ వరకు అనేక రంగాలకు విస్తరించిన అదానీ వ్యాపారం తీవ్రమైన ఎదురుగాలులను చూసింది. దీనిపై ఆయన ఉద్యోగులకు ఒక వీడియో సందేశాన్ని పంపారు. సుమారు 12 నెలల క్రితం, అంతర్జాతీయ షార్ట్ సెల్లర్ నుండి దాడి ద్వారా మా స్థితిస్థాపకత పరీక్షించబడిందని అదానీ అన్నారు. కొన్ని సంస్థలు తమ సొంత ప్రయోజనాల కోసం గ్రూప్ వ్యాపారంపై ఆరోపణలు చేస్తూ టార్గెట్ చేసినప్పటికీ తిరిగి ఎగిసిన వైనం గురించి ప్రస్థావించారు.

కంపెనీ తన వ్యాపారాలను నడపటంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నట్లు అదానీ వెల్లడించారు. విదేశీ సంస్థ పుంజుకోవడమే కాకుండా రికార్డు-బ్రేకింగ్ ఫలితాలను నివేదించినట్లు అదానీ పేర్కొన్నారు. అలాగే తాము అత్యంత సవాళ్లతో కూడిన సంవత్సరాన్ని ముగించినట్లు చెప్పారు. కంపెనీ పూర్తి పాలనను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పూర్తిగా ధృవీకరించిందని స్పష్టం చేసింది. కమిటీ నివేదిక హిండెన్బర్గ్-అదానీ విషయంలో ఎటువంటి నియంత్రణ వైఫల్యాన్ని కనుగొనలేదన్నారు.
వాస్తవానికి US-ఆధారిత హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇతర ఆరోపణలతో పాటు కార్పొరేట్ దుర్వినియోగాన్ని ఆరోపించడంతో జనవరి 2023 నుండి అదానీ గ్రూప్ వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదానికి ముగింపు పడటంతో 2023లో అదానీ సంపద తిరిగి పుంజుకుంది. ఈ క్రమంలో దాదాపు 15 బిలియన్ డాలర్ల రుణాలు, ఈక్విటీ పెట్టుబడులను పొందింది. వివిధ ప్రఖ్యాత ప్రపంచ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పొందటంతో ఇన్వెస్టర్లలో సైతం నమ్మకం పెరిగింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications