2022లో రూ.1 లక్ష కోట్లకు పైగా FPI పెట్టుబడులు వెనక్కి

భారత క్యాపిటల్ మార్కెట్‌లో విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. 2022 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు సంస్థలు అక్షరాలా రూ.1,14,855.97 కోట్ల నికర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇందులో స్టాక్ మార్కెట్ అమ్మకాలు రూ.48,261.65 కోట్ల వరకు ఉన్నాయి. ద్రవ్యోల్భణ భయాలకు తోడు అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం. గత ఆరు నెలలుగా ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగుతున్నాయి.

కమోడిటీల ధరల పెరుగుదల ముఖ్యంగా, చమురు ధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని FPIలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు కూడా ఇందుకు కారణమైంది. ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ వరుసగా ఆరో నెల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి.

FPI outflow shoots past Rs 1 lakh crore mark in 2022

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం నేరుగా భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువ ప్రభావం పడుతుందని, ఆయిల్స్ మినహా ఈ దేశాల నుండి దిగుమతులపై మనం తక్కువ ఆధారపడటం మనకు కలిసి వచ్చిందని నిపుణులు అంటున్నారు. భారత్‌కు క్రూడ్ దిగుమతులు పది శాతం వరకు ఈ దేశాల నుండి ఉన్నాయని, దీంతో ఇప్పటికే ధరలపై ప్రభావం పడిందని, ఇది ద్రవ్యోల్భణంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+