కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన అమెరికా పర్యటనలో ఓ సెమినార్లో క్రిప్టో కరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోలను మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు సమీకరించేందుకు ఉపయోగించే ముప్పు పొంచి ఉందన్నారు. క్రిప్టోలతో అన్ని దేశాలకు ఉన్న అతిపెద్ద ముప్పు ఇదేనని, మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించేందుకు ఈ కరెన్సీని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఈ సమస్య పరిష్కరించేందుకు టెక్నాలజీతో కూడిన నియంత్రణ అవసరమని భావిస్తున్నామని చెప్పారు. ఇది కేవలం ఏ ఒక్క దేశమో నిర్వహించడం అసాధ్యమని, బోర్డులోని అన్ని దేశాలు సమన్వయం చేసుకోవాలన్నారు. భారత్లో టెక్నాలజీ వినియోగం గురించి కూడా కేంద్రమంత్రి ప్రస్తావించారు.

కరోనా సమయంలో భారత్లో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రేటు 64 శాతంగా ఉందని తెలిపారు. భారత్లో మాత్రం టెక్నాలజీ వినియోగం 85 శాతానికి చేరుకుందన్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం పైన కూడా ఆమె స్పందించారు. శ్రీలంకకు అన్ని విధాలుగా భారత్ నుండి సహకారం ఉంటుందని నిర్మలమ్మ చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications