కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన అమెరికా పర్యటనలో ఓ సెమినార్లో క్రిప్టో కరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోలను మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు సమీకరించేందుకు ఉపయోగించే ముప్పు పొంచి ఉందన్నారు. క్రిప్టోలతో అన్ని దేశాలకు ఉన్న అతిపెద్ద ముప్పు ఇదేనని, మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించేందుకు ఈ కరెన్సీని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఈ సమస్య పరిష్కరించేందుకు టెక్నాలజీతో కూడిన నియంత్రణ అవసరమని భావిస్తున్నామని చెప్పారు. ఇది కేవలం ఏ ఒక్క దేశమో నిర్వహించడం అసాధ్యమని, బోర్డులోని అన్ని దేశాలు సమన్వయం చేసుకోవాలన్నారు. భారత్లో టెక్నాలజీ వినియోగం గురించి కూడా కేంద్రమంత్రి ప్రస్తావించారు.

కరోనా సమయంలో భారత్లో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రేటు 64 శాతంగా ఉందని తెలిపారు. భారత్లో మాత్రం టెక్నాలజీ వినియోగం 85 శాతానికి చేరుకుందన్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం పైన కూడా ఆమె స్పందించారు. శ్రీలంకకు అన్ని విధాలుగా భారత్ నుండి సహకారం ఉంటుందని నిర్మలమ్మ చెప్పారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications