LIC IPO ఎప్పుడో చెప్పిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(IPO)కు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించి ఆమె శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు ఆమె ఎల్ఐసీ పైన సమీక్ష నిర్వహించారు.

పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడుల ఉపసంహరణలో ఎల్ఐసీ కూడా ఉందే. అదే సమయంలో ఎల్ఐసీ ఐపీవో కూడా త్వరలో రానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ఐసీ ఐపీవోకు ఎప్పుడు వెళ్తుందో నిర్మలమ్మ స్పష్టం చేశారు.

 FM Nirmala Sitharaman reviews progress of proposed LIC IPO

ఎల్ఐసీ ఐపీవో ప్రతిపాదిత టైమ్‌లైన్లపై జరిగిన సమావేశంలో ఓ అధికారి మాట్లాడుతూ.. ఎల్ఐసీ ఐపీవోపై చర్చించామని, ఇతర అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉందని సదరు అధికారి నిర్మలమ్మ దృష్టికి తీసుకు వచ్చారు. మార్చి నెలాఖరు నాటికి ఎల్ఐసీ ఐపీవోకు వెళ్ళవచ్చునని నిర్మలమ్మ అన్నారు. మార్చిలోగా లిస్టింగ్ చేయడానికి కేంద్రం ఆసక్తిగా ఉందని తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+