Flight Ticket Price: పెరగనున్న విమాన ధరలు, ఇంధనం మరింత ప్రియం

చమురు మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం నుండి విమాన ఇంధనం(ATF)
ధరలను మరో 2.44 శాతం పెంచాయి. దీంతో ఢిల్లీలో జూలై 1వ తేదీన కిలో లీటర్ రూ.68,262.35గా ఉన్న ధర జూలై 16వ తేదీ నాటికి రూ.69,857.97కు చేరుకుంది. కిలో లీటర్ అంటే వెయ్యి లీటర్లు. ముంబైలో రూ.66,482.90 నుండి రూ.68,064.65కు చేరుకుంది. దీంతో ధరలు కూడా పెరిగే అవకాశముంది. ఈ ఏడాది జనవరి నుండి దేశంలో ATF ధర 40 శాతం పెరిగింది.

విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో 35 శాతం నుండి 50 శాతం ఇంధన ఖర్చులకే పోతుంది. దీంతో విమాన ప్రయాణం మరింత భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రిఫైనర్లు జెట్ ఇంధన ధరలను పెంచితే విమానయాన రంగం నిర్వహణ వ్యయం కూడా పెరుగుతుంది.

Flight Ticket Price: Air travel may become expensive as jet fuel prices increases again

ఏవియేషన్ టర్బైన్ ఇంధన్ (ATF) వాటా 30 శాతం నుండి 35 శాతంగా ఉంది. కరోనా కారణంగా ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న విమానయాన సంస్థలకు జెట్ ఫ్యుయల్ పెంపు మరింత భారంగా మారుతుందని చెప్పవచ్చు. ఈ ఏడాది జనవరి నుండి ఏటీఎఫ్ ప్రైసెస్ 40 శాతం పెరిగాయి. కిలో లీటర్‌కు రూ.50,000 నుండి రూ.70,000కు చేరుకుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+