ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రెండింతలకు పైగా పెరిగి 7.9 శాతానికి చేరుకునే అవకాశముందని SBI రీసెర్చ్ విభాగం తన నివేదికలో తెలిపింది. కరోనా ప్రభావంతో డీలాపడిన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నివేదికను విడుదల చేసింది. అంతకుముందు అంచనా ప్రకారం 2020-21 ద్రవ్యలోటు 3.5 శాతం నమోదు కావొచ్చునని తెలిపింది.
గతంలో 3.5 శాతంగా అంచనా వేసిన ద్రవ్యలోటును తాజాగా 7.9 శాతంగా అంచనా వేసింది. ఉద్దీపన చర్యలకు వెచ్చించే నిధులతో పాటు అంతకుముందు, ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం, డీఏ చెల్లింపు నిలిపివేత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరానికి ప్రాథమిక ద్రవ్యలోటును అంచనా వేస్తూ 7.9 శాతానికి సవరిస్తున్నట్లు తెలిపింది.

ఆదాయం తగ్గడం, అధిక వ్యయాల దృష్ట్యా ఇలా అంచనా వేసినట్లు తెలిపింది. అంతకుముందు వేసిన అంచనా ఆధారంగా చేస్తే ప్రాథమిక ద్రవ్యలోటు జీడీపీలో దాదాపు 7.1 శాతంగా నమోదు కావొచ్చునని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications