High Tax: వరుసగా రెండు దఫాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావటంతో ప్రధానిగా మోదీ కొనసాగుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించి మోదీ సర్కార్ కొలువు దీరితే పన్నుల విషయంలో భారీ మార్పులు తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో అసమానతలను అరికట్టేందుకు ధనికులకు మూలధన రాబడిపై ఎక్కువ పన్ను విధించాలని మోదీ-ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందుకోసం అవసరమైన ప్రత్యక్ష పన్ను చట్టాల సమగ్రతను సిద్ధం చేస్తోంది. దీని ద్వారా క్యాపిటల్ గెయిన్స్ టాక్ ఆదాయం పెంచుకోవటానికి మార్గం ఏర్పడుతుంది. ఆదాయంపై 30% పన్ను విధిస్తుండగా ఈక్విటీ ఫండ్స్, స్టాక్ల వంటి నిర్దిష్ట ఆస్తి తరగతి లాభాలపై పన్ను తక్కువగా ఉంది.

"2019లో ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, 2024లో అమలు చేయాలనే ఉద్దేశ్యంతో ఒక ప్యానెల్ను నియమించవచ్చు" అంటూ బ్లూమ్బెర్గ్ మూలాలను ఉటంకిస్తూ వార్తలు వెల్లువెత్తాయి. ఇదే క్రమంలో ప్రపంచ మార్కెట్ల నుంచి కంపెనీలను భారత్ లోకి ఆకర్షించేందుకు అవసరమైన పన్ను సవరణలను చేయాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.

అయితే ఈ వార్తల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని.. అనేక మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్న వార్తలు నిరాధారమైనవని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియక ముందు చాలా మంది ఆందోళనలకు గురయ్యారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications