Olectra Greentech: ప్రస్తుతం పెరుగుతున్న శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రానున్న కొన్నేళ్లలో డీజిల్, పెట్రోల్ వాహనాలకు పూర్తిగా స్వస్తి చెప్పాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, బస్సులు, ట్రక్కులకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్ద ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సెప్టెంబర్30తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలను శనివారం ప్రకటించింది. ఈ కాలంలో ఒలెక్ట్రా 154 ఎలక్ట్రిక్ వాహానాలను సరఫరా చేసింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ కేవలం 111 వాహానాలను ఉత్పత్తి చేసింది. విద్యుత్ వాహానాల సరఫరాలో పెరుగదలతో ఈ ఆర్దిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 73 శాతం పెరిగి రూ.3,076 కోట్లుగా నమోదైంది.

కంపెనీ ఇప్పటి వరకు 1,437 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసింది. ఇంకా కంపెనీ చేతిలో 8208 బస్సులకు సరఫరాకు సంబందించిన ఆర్డర్ ఉంది. వడ్డీ, పన్నులు,రుణం,తదితరాల చెల్లింపుల అనంతరం కంపెనీ ఆదాయం రూ.45.06 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోల్చితే ఇది 72 శాతం అధికం.
బస్సుల సరఫరాలో పెరుగుదల వల్ల ఈ ఆర్దిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో కంపెనీ ఆదాయం రూ.523.18 కోట్లు అంటే 14 శాతం పెరిగింది. ఫలితాల విడుదల అనంతరం కంపెనీ సీఎండీ కెవి ప్రదీప్ మాట్లాడుతూ తమ నికర ఆదాయంలో గణనీయమైన పురోగతి ఉందని చెప్పారు. తమ ఉత్పత్తి సామర్ద్యాన్ని పెంచుకోవడంతో పాటు, అధునాతన సాంకేతికత వినియోగంపై దృష్టిసారించామని వెల్లడించారు. తమకు భారీ సంఖ్యలో ఆర్డర్లు ఉన్నాయని చెప్పారు. వికారాబాద్ జల్లా సీతారాంపూర్ వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో ఒలెక్ట్రా ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని,ఈ ప్లాంట్ పూర్తైన అనంతరం ఉత్పాదక సామర్ద్యం గణనీయంగా పెరుగుతుందని ప్రదీప్ పేర్కొన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications