EPFO News Rules: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ మరియు పెన్షన్ మొత్తాలను EPFO పర్యవేక్షిస్తూ ఉంటుంది. నిబంధనల ప్రకారం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తమ PF నిధి నుంచి కొంత మొత్తాన్ని విత్డ్రా చేసుకునే సౌలభ్యం కల్పించింది. అయితే ఇందుకోసం పలు నిబంధనలు విధించింది. కానీ ఈ పద్ధతిని మరింత సులభతరం చేయడం కోసం కొన్ని వెసులుబాట్లు ఇస్తూ నిర్ణయించింది.
ప్రావిడెంట్ ఫండ్ నుంచి అమౌంట్ ఉపసంహరించాలంటే చెల్లుబాటు అయ్యే బ్యాంక్ పాస్ బుక్ లేదా చెక్ ఇమేజ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి సరిగా లేని పక్షంలో క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. అయితే ఈ నిబంధనను మారుస్తున్నట్లు ప్రకటించింది. క్లెయిమ్ల ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించడానికి దీనికి బదులుగా EPFO అదనపు ధృవీకరణ పద్ధతులను ఉపయోగిస్తోంది.

ఉద్యోగి బ్యాంక్ ఖాతా సహా KYC వివరాలను NPCI ద్వారా EPFO తనిఖీ చేయనుంది. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఉపయోగించి ఇదే డీటెయిల్స్ను యజమాని కూడా ధ్రువీకరించవచ్చు. ఆధార్ నంబర్ తో UIDAI ద్వారా సీడ్ అయిన బ్యాంక్ ఖాతాను వెరిఫై చేసే అవకాశమూ ఉంది. ఇలా చేయడం వల్ల ఆన్లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను వేగవంతం అవుతుందని EPFO భావిస్తోంది. తిరస్కరణకు గురవుతున్న క్లెయిమ్ల సంఖ్యను ఇది తగ్గిస్తుంది.
కాబట్టి ఇప్పటికే KYC లేదా మరొక టెక్నిక్ ద్వారా బ్యాంక్ డేటా ధ్రువీకరించబడి ఉంటే ఇక ఎలాంటి డాక్యుమెంటేషన్ను సమర్పించాల్సిన అవసరం లేదని EPFO సర్క్యులర్ రిలీజ్ చేసింది. లేనిపక్షంలో సభ్యుని పేరు, బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్తో కూడిన క్యాన్సిల్డ్ చెక్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ చెక్బుక్ సౌకర్యం లేకపోతే పాస్ బుక్ మొదటి పేజీ కాపీపై బ్యాంక్ మేనేజర్ స్టాంప్ మరియు సంతకంతో ప్రామాణీకరించాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications