ఎయిరిండియా ఉద్యోగులు కంపెనీని కొనుగోలు చేసేందుకు బిడ్డింగ్ వేసేందుకు ఆసక్తి కనబరిచిన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగుల బృందం కొనుగోలు రేసులో లేనట్లుగా కనిపిస్తోంది. 200 మందికి పైగా బృందంగా ఏర్పడి అమెరికాకు చెందిన ఫండ్ ఇంటరప్స్తో కలిపి సంస్థ కొనుగోలుకు బిడ్ దాఖలు చేసింది. అయితే, నిబంధనల ప్రకారం సంస్థను కొనుగోలు చేసేందుకు కావాల్సిన అర్హతలు బిడ్లో లేవని ఎయిరిండియా నిర్ధారించినట్లు తెలుస్తోంది.
దీంతో ప్రయివేటీకరణ ప్రక్రియలో తదుపరి దశకు ఈ బిడ్ను ఎంపిక చేయడం లేదని చెబుతూ సోమవారం ఉద్యోగాల సంఘానికి లేఖ రాసినట్లుగా వార్తలు వస్తున్నాయి. టాటా సన్స్, స్పైస్ జెట్ సంస్థలు కొనుగోలు రేసులో ముందు ఉన్నట్లుగా తెలుస్తోంది. తదుపరి ప్రక్రియలో భాగంగా ఈ రెండు సంస్థలు మరింత సమగ్రమైన వివరాలతో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ దాఖలు చేయవలసి ఉంటుంది.

ఉద్యోగుల సంఘం అర్హత సాధించలేదని కమర్షియల్ డైరెక్టర్ మీనాక్షి మాలిక్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనడాన్ని ధృవీకరించిన ఏకైక సంస్థ టాటా సన్స్ అని తెలుస్తోంది. స్పైస్ జెట్ను ధృవీకరించాల్సి ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications