Jobs: వేలాది కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూ లేఆఫ్స్ విధిస్తున్నాయి. ఈ సమయంలో దిగ్గజ కంపెనీ డెలాయిట్ తీసుకున్న నిర్ణయం జాబ్ మార్కెట్కు కొంత పాజిటివ్గా కనిపిస్తోంది. కష్టకాలంలో ఉన్న నిరుద్యోగులకు వరంలా మారనుంది.
ప్రముఖ కన్సల్టింగ్ మరియు ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ డెలాయిట్ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని, మెరుగుపరచాలని భావిస్తోంది. కస్టమర్లతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భారత్లోని 3 ప్రాంతాల్లో కొత్త ఆఫీస్లు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

బెంగళూరు, నోయిడా మరియు పూణేలలో ఈ కొత్త కార్యాలయాలు కొలువుదీరనున్నట్లు కంపెనీ సౌత్ ఏషియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నితిన్ కిని లింక్డ్ఇన్ ద్వారా తెలియజేశారు. 'ఈ ఆఫీసులు మమ్మల్ని ప్రజలకు మరియు క్లయింట్లకు మరింత దగ్గర చేస్తాయి. డెలాయిట్ నిపుణుల శక్తిని మరియు ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి' అని పేర్కొన్నారు.
దేశీయ ఉపాధి మార్కెట్పై ఈ ప్రకటన సానుకూల ప్రభావాన్ని చూపనుంది. సమీప భవిష్యత్తులో నియామకాల పెరుగుదలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త కార్యాలయాలను వ్యక్తిగతంగా సందర్శించాల్సిందిగా కార్మికులను నితిన్ ఆహ్వానించారు. ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు కస్టమర్లకు అద్భుతమైన విలువను అందించడమే లక్ష్యంగా ఈ కొత్త కార్యాలయాలను స్థాపిస్తున్నట్లు స్పష్టం చేశారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications