కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి గుడ్న్యూస్ రానుందా? అంటే మరోసారి ఉద్యోగులకు డీఏ పెంపుకు అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగులకు ఈ శుభవార్త అందించవచ్చు. ఈసారి డియర్నెస్ అలవెన్స్ (DA) మూడు శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. పద్దెనిమిది నెలలుగా డీఏ ఎర్రీర్స్ కోసం వేచిచూస్తున్న ఉద్యోగులకు ఇది బిగ్ రిలీఫ్.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అలవెన్స్ రేట్ను 17 శాతం నుండి 28 శాతానికి పెంచింది. అక్టోబర్ నెలలో దీనిని మరో మూడు శాతం పెంచింది. ఏడో వేతన సంఘం సిఫార్సు మేరకు ఉద్యోగులకు డీఏను 3 శాతం పెంచి, కొత్త సంవత్సరంలో శుభవార్త అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు కేంద్రం ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ పెంచుతుంది. ప్రభుత్వరంగ ఉద్యోగుల స్థూల వేతనంలో అధిక భాగాన్ని డీఏ భర్తీ చేస్తుంది. ప్రధానంగా ద్రవ్యోల్భణం ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ మొత్తాన్ని ఉద్యోగులకు ఇస్తారు. ప్రస్తుతం కేంద్రం ఉద్యోగులకు 31 శాతం డియర్నెస్ అలవెన్స్ చెల్లిస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications