Gold Price Today: డిసెంబర్ నెల రెండవ వారంలో పసిడి ధరలు అనుహ్యంగా తమ ర్యాలీని తిరిగి కొనసాగించటం ప్రారంభించాయి. దీంతో కేవలం మూడు రోజుల్లోనే గోల్డ్ రేటు 10 గ్రాములకు దాదాపు రూ.1850కి పైగా పెరుగుదలను చూసింది. జనవరిలో ట్రంప్ బాధ్యతలు చేపట్టే వరకు ఇదే తరహాలో దూకుడుగా గోల్డ్ ధరల పెరుగుదల కొనసాగుతుందా అనే అనుమానాలు కొనుగోలుదారులను ప్రస్తుతం వెంటాడుతున్నాయి. అయితే నేడు గోల్డ్ షాపింగ్ కోసం వెళ్లే వ్యక్తులు తప్పనిసరిగా పెరిగిన ధరలను ప్రస్తుతం తెలుసుకోవాలి.
22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.8,000 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7285, ముంబైలో రూ.7285, దిల్లీలో రూ.7300, కలకత్తాలో రూ.7285, బెంగళూరులో రూ.7285, కేరళలో రూ.7285, వడోదరలో రూ.7290, అహ్మదాబాదులో రూ.7290, జైపూరులో రూ.7300, లక్నోలో రూ.7300, కోయంబత్తూరులో రూ.7285, పాట్నాలో రూ.7290, మంగళూరులో రూ.7285, నాశిక్ లో రూ.7288, అయోధ్యలో రూ.7300, బళ్లారిలో రూ.7285, నోయిడాలో రూ.7300, గురుగ్రాములో రూ.7300 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.8,500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తాజాగా పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7947, ముంబైలో రూ.7947, దిల్లీలో రూ.7962, కలకత్తాలో రూ.7947, బెంగళూరులో రూ.7947, కేరళలో రూ.7947, వడోదరలో రూ.7952, అహ్మదాబాదులో రూ.7952, జైపూరులో రూ.7962, లక్నోలో రూ.7962, కోయంబత్తూరులో రూ.7947, పాట్నాలో రూ.7290, మంగళూరులో రూ.7947, నాశిక్ లో రూ.7950, అయోధ్యలో రూ.7962, బళ్లారిలో రూ.7947, నోయిడాలో రూ.7962, గురుగ్రాములో రూ.7962గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7285గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7947 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7285గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7947 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 తగ్గి రూ.1,03,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications