Gold Rate: మూడో రోజూ భారీగా పెరిగిన గోల్డ్.. నేడు ఏకంగా రూ.8,700 అప్, ఏపీ-తెలంగాణలో రేట్లివే..

Gold Price Today: డిసెంబర్ నెల రెండవ వారంలో పసిడి ధరలు అనుహ్యంగా తమ ర్యాలీని తిరిగి కొనసాగించటం ప్రారంభించాయి. దీంతో కేవలం మూడు రోజుల్లోనే గోల్డ్ రేటు 10 గ్రాములకు దాదాపు రూ.1850కి పైగా పెరుగుదలను చూసింది. జనవరిలో ట్రంప్ బాధ్యతలు చేపట్టే వరకు ఇదే తరహాలో దూకుడుగా గోల్డ్ ధరల పెరుగుదల కొనసాగుతుందా అనే అనుమానాలు కొనుగోలుదారులను ప్రస్తుతం వెంటాడుతున్నాయి. అయితే నేడు గోల్డ్ షాపింగ్ కోసం వెళ్లే వ్యక్తులు తప్పనిసరిగా పెరిగిన ధరలను ప్రస్తుతం తెలుసుకోవాలి.

22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.8,000 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7285, ముంబైలో రూ.7285, దిల్లీలో రూ.7300, కలకత్తాలో రూ.7285, బెంగళూరులో రూ.7285, కేరళలో రూ.7285, వడోదరలో రూ.7290, అహ్మదాబాదులో రూ.7290, జైపూరులో రూ.7300, లక్నోలో రూ.7300, కోయంబత్తూరులో రూ.7285, పాట్నాలో రూ.7290, మంగళూరులో రూ.7285, నాశిక్ లో రూ.7288, అయోధ్యలో రూ.7300, బళ్లారిలో రూ.7285, నోయిడాలో రూ.7300, గురుగ్రాములో రూ.7300 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

Continuously rising gold rates since 3 days shocking Indian buyers Know latest AP TG rates

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.8,500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తాజాగా పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7947, ముంబైలో రూ.7947, దిల్లీలో రూ.7962, కలకత్తాలో రూ.7947, బెంగళూరులో రూ.7947, కేరళలో రూ.7947, వడోదరలో రూ.7952, అహ్మదాబాదులో రూ.7952, జైపూరులో రూ.7962, లక్నోలో రూ.7962, కోయంబత్తూరులో రూ.7947, పాట్నాలో రూ.7290, మంగళూరులో రూ.7947, నాశిక్ లో రూ.7950, అయోధ్యలో రూ.7962, బళ్లారిలో రూ.7947, నోయిడాలో రూ.7962, గురుగ్రాములో రూ.7962గా ఉన్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7285గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7947 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7285గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7947 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 తగ్గి రూ.1,03,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+