ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సహ వ్యవస్థాపకులు, వైస్ చైర్మన్ ఫ్రాన్సిస్కో డిసౌజా ఆ కంపెనీ బోర్డు నుంచి వైదొలిగారు. ఈ మేరకు ప్రకటన చేశారు. ఆయన బోర్డు నుంచి తొలగడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది. తొలిసారి కంపెనీ సీఈవోగా బయటి వ్యక్తి బ్రెయిన్ హంప్రీస్ను తీసుకు వచ్చిన ఏడాది తర్వాత డిసౌజా తప్పుకుంటున్నారు.
2007 నుంచి 2019 మార్చి వరకు కాగ్నిజెంట్ సీఈవోగా డిసౌజా ఉన్నారు. అనంతరం ఆ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు బ్రెయిన్ సీఈవోగా నియమితులయ్యారు. బ్రెయిన్ 2007 జనవరిలో కంపెనీ బోర్డులోకి వచ్చారు. 2018 జూన్ నుంచి వైస్ చైర్మన్గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనంతరం సీఈవోగా నియమితులయ్యారు.

కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్గా బ్రిటానియా ఇండస్ట్రీస్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వినితా బాలి బోర్డులో చేరుతారు. 1994లో డిసౌజా కాగ్నిజెంట్ను స్థాపించిన వారిలోలో ఉన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications