కాగ్నిజెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(ఇండియా-CMD)గా రాజేష్ నంబియార్ను నియమించినట్లు ప్రకటించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగాను చేరుస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 9వ తేదీ నుండి ఆయన నియామకం అమలులోకి రానుంది. ప్రస్తుతం ఆయన నెట్ వర్కింగ్, సిస్టమ్స్ అండ్ సాఫ్టువేర్ కంపెనీ సియేనా ఇండియా చైర్మన్గా ఉన్నారు.
భారత్ కంపెనీ కార్యకలాపాలను, ప్రభుత్వం, వినియోగదారులతో సంబంధాల్ని మరింత బలోపేతం చేసేందుకు రాజేష్ కృషి చేయనున్నారని సంస్థ సీఈవో బ్రియాన్ హాంప్షైర్స్ అభిప్రాయపడ్డారు. కస్టమర్లకు అనుగుణంగా, ఐటీ పరిశ్రమలో మేటి సంస్థగా, నిత్య జీవితాన్ని మరింత మెరుగుపరిచే విధంగా కాగ్నిజెంట్ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారన్నారు.

కాగా, కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామ్కుమార్ రామమూర్తి తన పదవులకు కొద్ది నెలల క్రితం రాజీనామా చేశారు. ఈ మేరకు కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంప్రీస్ ఉద్యోగులకు జులై 10న వెల్లడించారు. రామ్ కుమార్ కాగ్నిజెంట్ కంపెనీలో సుమారు 23ఏళ్లపాటు పనిచేశారు. రామ్ కుమార్ సంస్థ ఉన్నతికి చాలా కృషి చేశారని సీఈవో బ్రియాన్ నాడు ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
More From GoodReturns

భారత ఐటీ రంగంలో కల్లోలం.. రెండు వైపుల నుంచి తరుముకొస్తున్న రిస్క్.. నిర్మల్ బాంగ్ సంచలన నివేదిక..

ఐటీ స్టాక్స్ Q4 ఫలితాలు..TCS, ఇన్ఫోసిస్ నుండి HCL టెక్ వరకు.. షేర్లు కొనుగోలుపై బిగ్ అలర్ట్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications