Mega Bonus: మనకు తెలిసినంత వరకు బోనస్ అంటే కంపెనీలు వేలల్లోనో లేక వందల్లోనో చెల్లిస్తుంటాయి. కానీ ఒక కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు కట్టలు కట్టలు డబ్బును బోనస్ గా అందించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ఫ్లాట్ ఫారంలలో సంచలనంగా మారాయి.

కట్టలు కట్టలుగా..
చైనాలోని ఒక కంపెనీ పెద్ద పార్టీని నిర్వహించింది. అందులో కట్టలు కట్టలుగా డబ్బును స్టేజిపై పేర్చింది. రెండు మీటర్ల ఎత్తున డబ్బు కట్టలను పేర్చింది. కంపెనీ తన కంపెనీలోని టాప్ పెర్ఫార్మర్లకు మిలియన్ల యువాన్లను అందజేసింది. ఇందులో ఉద్యోగులు తమ బోనస్ మెుత్తాన్ని కట్టలు కట్టలుగా తీసుకెళ్లటం చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కంపెనీ వివరాలు..
సెంట్రల్ చైనాలో ఉన్న క్రేన్స్ తయారీ సంస్థ హెనాన్ మైన్ ఉద్యోగులకు ఊహించని బోనస్ అందించింది. కంపెనీ 2022లో మంచి లాభాలను ఆర్జించింది. మందగమనంలోనూ కంపెనీ పనితీరు మెరుగ్గా ఉండటంతో.. 40 మంది సేల్స్ మేనేజర్లకు మెుత్తం 60 మిలియన్ యువాన్లను బోనస్ గా అందించింది.

డబ్బుల పోటీ..
కంపెనీ ఉద్యోగులు నగదు లెక్కింపు పోటీలో కూడా పాల్గొన్నారు. కౌంట్ డౌన్ స్టార్ట్ కాగానే లెక్కించటం మెుదలు పెట్టారు. వారు లెక్కించగలిగేంత ఎక్కువ 100 యువాన్ నోట్లను గెలుచుకున్నారు. క్రేన్ తయారీలో హెనాన్ మైన్ కంపెనీ ప్రముఖ ఆటగాడిగా ఉంది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మెత్తం 380 కార్యాలయాల్లో 2,700 మంది సిబ్బందిని కలిగి ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా..
కంపెనీ తన ఉత్పత్తులను ఆస్ట్రేలియా, వియత్నాం, థాయ్లాండ్, యునైటెడ్ స్టేట్స్, ఇండియా, పాకిస్తాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మలేషియా, సింగపూర్, మాల్టా, తుర్క్మెనిస్తాన్, సౌదీ అరేబియా, పెరూ, ఇథియోపియాలో విక్రయిస్తోంది. కంపెనీ ఏటా 2.3 బిలియన్ల వరకు విక్రయాలను నమోదు చేస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications