కేంద్రం మరో కీలక నిర్ణయం: హెచ్ఏఎల్ 5 శాతం వాటా విక్రయం, నెలాఖరు వరకు పూర్తి..?

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిందుస్తాన్ ఏరోనాటికల్స్‌లో 5 శాతం వాటా అమ్మాలని అనుకుంటుంది. అమ్మకపు ప్రక్రియను నెలాఖరులోగా పూర్తిచేయాలని భావిస్తోందని సీఎన్‌బీసీ పేర్కొన్నది. కానీ దీనిపై ప్రభుత్వ ప్రకటన రావాల్సి ఉంది. హెచ్ఏఎల్‌లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 90 శాతం వాటా ఉంది.

Centre may sell 5% stake in Hindustan Aeronautics..

90 శాతం వాటా విలువ రూ.2 వేల కోట్ల వరకు ఉంటుంది. ఈ క్రమంలో 5 శాతం వాటాను విక్రయిస్తామని ఆఫర్ ఇచ్చింది. అంటే 5 శాతం వాటా అంటే దాదాపు రూ.100 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాలో చేరనుంది. దీనిని విపక్షాలు ఏమంటాయో చూడాలి. రాఫెల్ యుద్ధవిమానాలకు సంబంధించి రిలయన్స్ కంపెనీతో టైయప్ అవడంపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. మరీ 5 శాతం వాటాను అమ్ముతామని ప్రభుత్వం ప్రకటించనుండటంపై రాహుల్, ఇతర పార్టీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరీ.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+