IPO News: ఈ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలో అనేక ఐపీవోలు అరంగేట్రం చేశాయి. ఎస్ఎమ్ఈ కేటగిరీతో పాటు సాధారణ లిస్టింగ్స్ సైతం నమోదయ్యాయి. ఈ క్రమంలో నవంబర్ లో ఐపీవోల బజ్ కొనసాగనున్నట్లు కనిపిస్తోంది. ఈవారం మార్కెట్లోకి వస్తున్న కొత్త ఐపీవోల వివరాలు పరిశీలిస్తే..
సెల్లో వరల్డ్ ఐపీవో ఒక మెయిన్ బోర్డ్ ఇష్యూ. ఇది అక్టోబర్ 30న సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడి నవంబర్ 1, 2023న ముగుస్తుంది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.1,900 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరిస్తోంది. ఇందులో 2.93 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. దీనికోసం కంపెనీ ఐపీవో ప్రైస్ ధరను రూ.617-648గా నిర్ణయించింది. ఇదే క్రమంలో కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.567 కోట్లను సమీకరించింది.

అక్టోబర్ 31న సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతున్న మెయిన్ బోర్డ్ ఐపీవో హోనాస కన్స్యూమర్ లిమిటెడ్. ఇది నవంబర్ 2న ముగుస్తుంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.1,701 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.365 కోట్ల తాజా ఈక్విటీ ఇష్యూ ఉండగా.. 4.12 కోట్ల షేర్లు ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.308 నుంచి రూ.324గా నిర్ణయించింది.
అక్టోబర్ 31న రాజ్గోర్ క్యాస్టర్ డెరివేటివ్స్ ఐపీవో మార్కెట్లో లిస్టింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన షేర్లు ఐపీవోలో పొందిన ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి జమ చేయబడతాయి.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications