రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం (ఏప్రిల్ 8) నగదు ఉపసంహరణ గురించి కీలక ప్రకటన చేశారు. దేశంలోని అన్ని బ్యాంకుల్లోని ఏటీఎంలు కార్డ్లెస్ నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని ఆర్బీఐ ప్రతిపాదించినట్లు తెలిపారు. 6 నుండి 8 వరకు ఎంపీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశం నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం ఉదయం వెల్లడించారు.
అన్ని బ్యాంకుల ఏటీఎంలలో కార్డ్ లెస్ నగదు ఉపసంహరణను అందుబాటులోకి తీసుకు రావాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లేదా UPI ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.

'ప్రస్తుతం ఏటీఎంల ద్వారా కార్డ్ లెస్ నగదు ఉపసంహరణ సౌకర్యం కొన్ని బ్యాంకులకు మాత్రమే పరిమితమైంది. యూపీఐని ఉపయోగించి అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్ వర్క్స్లో కార్డ్ లెస్ నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని ఇప్పుడు ప్రతిపాదించబడింది' అని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications