న్యూఢిల్లీ: భారత్లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ 'ఇండిశాట్'ను ప్రవేశ పెడుతున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆమె శనివారం ఉదయం 11 గంటల సమయానికి బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. త్వరలో కొత్త విద్యా విధానం తీసుకు వస్తామన్నారు. విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు.
నేషనల్ పోలీస్ వర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2026 నాటికి 150 విశ్వవిద్యాలయాల్లో కొత్త కోర్సులు తీసుకు రానున్నారు. జిల్లా ఆసుపత్రుల్లో మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేస్తారు. విద్యారంగానికి రూ.99,300 కోట్లు కేటాయించారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ.3000 కోట్లు కేటాయించారు.

2030 నాటికి ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్గా మారుతుందన్నారు. వైద్యుల కొరతను తీర్చేందుకు మెడికల్ కాలేజీలను డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కు పీపీపీ మోడల్లో అనుసంధానం చేస్తామన్నారు. త్వరలో డిగ్రీలను ఆన్ లైన్ ద్వారా తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆసియా, ఆఫ్రికన్లలో భారత్లో చదవడం కోసం ఇండిశాట్ పరీక్ష ఉంటుందన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications