Mutual Funds: దేశంలో అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు చేరువైంది జెరోధా బ్రోకరేజ్. తక్కువ ధరలకు సేవలను అందుబాటులోకి తీసుకురావటంతో చాలా ప్రాచుర్యాన్ని పొందింది. తాజాగా ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.
భారతదేశపు సరికొత్త ఫండ్ హౌస్లలో ఒకటైన Zerodha Fund House, సోమవారం తన మొదటి రెండు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ప్రారంభించేందుకు సెబీ వద్ద డ్రాఫ్ట్ డాక్యుమెంట్లను దాఖలు చేసింది. గత నెలలో నితిన్ కామత్ నేతృత్వంలోని జెరోధా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ప్రారంభించడానికి SEBI నుంచి తుది ఆమోదం పొందింది. జెరోధా ఫండ్ హౌస్ అనేది బ్రోకరేజ్ సంస్థ జెరోధా, ఫిన్టెక్ ప్లాట్ఫారమ్ స్మాల్కేస్ మధ్య ఒక జాయింట్ వెంచర్. ఈ క్రమంలో కంపెనీ లాంట్ చేస్తున్న రెండు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి గమనిస్తే..

1) జెరోధా నిఫ్టీ లార్జ్మిడ్క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్- "నిఫ్టీ లార్జ్మిడ్క్యాప్ 250 ఇండెక్స్ రిప్లికేటింగ్ లేదా ట్రాకింగ్ ఓపెన్-ఎండ్ స్కీమ్"
2) జెరోధా టాక్స్ సేవర్(ELSS) నిఫ్టీ లార్జ్ మిడ్క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ - ఇది ఫైలింగ్ ఓపెన్ అవుతుంది. 3 ఏళ్ల చట్టబద్ధమైన లాక్-ఇన్ వ్యవధితో పాసివ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఇది నిఫ్టీ లార్జ్ మిడ్క్యాప్ 250 ఇండెక్స్ను రెప్లికేట్ చేయడం లేదా ట్రాక్ చేయడం ద్వారా పన్ను ప్రయోజనాన్ని అందిస్తుంది.

ELSS పథకం అనేది పన్ను ఆదా చేసే పథకం. ఇది సెక్షన్ 80C పన్ను మినహాయింపు ప్రయోజనాలను రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిగా ఇస్తుంది. గత నెలలో విశాల్ జైన్ను జెరోధా ఫండ్ హౌస్ సీఈవోగా ప్రకటించారు. జెరోధా పాసివ్ ఫండ్స్ ద్వారా ఫండ్ మేనేజ్మెంట్ ఖర్చులు తగ్గిస్తూ.. తక్కువ ధరల వద్ద ఉత్పత్తులను ప్రారంభించేందుకు వీలు కల్పిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Buy or Sell: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: మార్కెట్ పడినా లాభాలు ఇచ్చే 3 కీలక స్టాక్స్ ఇవే!

స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. రూ.11 లక్షల కోట్లు ఆవిరి.. సెన్సెక్స్ 1,800 పాయింట్లు డౌన్

వార్ దెబ్బకు కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు..

Iran Israel war: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం! భారత ఆర్థిక వ్యవస్థకు, స్టాక్ మార్కెట్లకు ముప్పు తప్పదా?

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారంతో సరికొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. గురి చూసిన కొట్టిన దెబ్బకి ప్రపంచ దేశాలు విలవిల..

హైదరాబాద్లో పాడ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఆఫీసుకే వెళ్లిపోవచ్చు ఇక..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

హైదరాబాద్, పుణే వద్దు బెంగళూరు ముద్దు.. అధిక అద్దెలున్నా బెంగళూరును వదలమంటున్న టెక్ కంపెనీలు..



Click it and Unblock the Notifications