Tariff Hike: ఇప్పటికే దేశంలోని టెలికాం రంగం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జియో అరంగేట్రంతో దిగ్గజ కంపెనీలు సైతం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాయి. అరడజనుకుపైగా టెలికాం ఆపరేటర్లు భారత మార్కెట్లలో కనుమరుగయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న కంపెనీలు కస్టమర్లను నిలుపుకునేందుకు చాలా కష్టపడుతున్నాయి. పైగా మెరుగైన సేవల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.

సునీల్ మిట్టల్..
మెుబైల్ వరల్డ్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న భారతీ ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ దేశంలోని టెలికాం పరిశ్రమపై కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశంలోని టెలికాం వ్యాపారంలో పెట్టుబడిపై రాబడి చాలా తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో 2023 మధ్యలో టారిఫ్ పెంపులు ఉండే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

ఎయిర్ టెల్ పరిస్థితి..
ఎయిర్టెల్ ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్ని కలిగి ఉందని సునీల్ భారతి మిట్టల్ వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన మేరకు మూలధనం ఇంజెక్ట్ చేయబడిందని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుత తరుణంలో భారత టెలికాం వ్యాపారంలో చిన్న పెంపులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. జీతాలు, అద్దెలు, ఇతర ఖర్చులు పెరుగుతున్న తరుణంలో ఛార్జీల పెంపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల పెరుగుదల..
జనవరిలో ఎయిర్టెల్ తన 28 రోజుల కనీస రీఛార్జ్ ప్లాన్ను 57 శాతం పెంచి రూ. 155కి ఎనిమిది సర్కిళ్లలో ధరను పెంచింది. ఇది 200 MB డేటా, కాల్లను సెకనుకు రూ. 2.5 పైసలకు అందించే రూ.99 కనీస ప్లాన్ను కూడా రద్దు చేసింది. దేశంలోని మరో టెలికాం సంస్థ వొడాఫోన్ సైతం ఆదాయాన్ని పెంచుకునేందుకు టారిఫ్ లను పెంచాలని డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications