కరోనా మహమ్మారిపై పోరుకు అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ రూ.2000 కోట్లకు పైగా కేటాయించింది. గతంలో కేటాయించిన నిధుల కంటే ఇది దాదాపు రెండింతలు. అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ను విప్రో మాజీ చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ స్థాపించారు. గత ఏడాది కరోనా మహమ్మారి మొదటిసారి వచ్చినప్పుడు ఈ ఫౌండేషన్ రూ.1,125 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2,125 కోట్లు కేటాయించారు.
'కరోనా మహమ్మారిపై పోరుకు గతంలో రూ.1,125 కోట్లు కేటాయించాం. ఇప్పుడు రూ.2,125 కోట్లు కేటాయిస్తున్నాం.' అని విప్రో పేర్కొంది. పది రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుందని పేర్కొంది. డిమాండ్ ఏర్పడితే అవసరమైతే మరిన్ని కేటాయింపులకు సిద్ధమని తెలిపింది.

చత్తీస్గఢ్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పుదుచ్చేరి, తెలంగాణ, ఉత్తరాఖండ్, తదితర వెనుకబడిన రాష్ట్రాల్లోని 100 జిల్లాల్లోని 15 కోట్లమందికి వ్యాక్సినేషన్ కోసం, ఇతర కార్యకలాపాల కోసం నిధులు కేటాయించినట్లు తెలిపింది. అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ 10,000 ఆక్సిజన్ బెండ్స్, 1,000 ఐసీయులను అందించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications