ఆన్ లైన్ గేమింగ్ పై 28 శాతం GST విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రీని దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాలతో సంప్రదిచిన తరువాతే ఈ డెసిషన్ తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఈ నిర్ణయంపై భారత్ పే సహ వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్ తనదైన శైలిలో స్పందించారు.
తమ ప్లాట్ ఫారమ్స్ లో కస్టమర్లు లోడ్ చేసే నిధులపై కేంద్రం 28 శాతం GST విధించడంపై గ్రోవర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లి, MS ధోని, సౌరవ్ గంగూలీ సహా BCCI కూడా ఆన్లైన్ గేమింగ్ను సమర్థిస్తున్నట్లు చెప్పారు. ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫారమ్ డ్రీమ్ 11ని టైటిల్ స్పాన్సర్గా అంగీకరించినట్లు గుర్తు చేశారు. అప్పుడు తీసుకోని ఈ నిర్ణయం ఇప్పుడెందుకు అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

'విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవాహంలా రావడాన్ని ప్రభుత్వం గతంలో సెలబ్రేట్ చేసుకుంది. రెగ్యులేటరీ రిస్క్ వల్ల ఇప్పుడు అవికాస్తా మందగిస్తాయి. ఈ ఇబ్బంది కేవలం ఆన్ లైన్ గేమింగ్ ఇండస్ట్రీకే కాక మొత్తం స్టార్టప్స్ సిస్టమ్ కు వర్తిస్తుంది. భవిష్యత్తులో అన్ని టెక్ కంపెనీలు దుబాయ్ లేదా సింగపూర్ కేంద్రంగానే పనిచేస్తాయి. రిస్క్ తీసుకుని ఇండియాలో ఆపరేట్ చేయడంలో అర్థం లేదు' అని గ్రోవర్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ నిర్ణయం ఆన్ లైన్ గేమింగ్ ఇండస్ట్రీని అంతమొందిస్తుందని అష్నీర్ తెలిపారు. యాప్ లో 100 లోడ్ చేస్తే 28 GST కింద పోతాయి. మిగిలిన 72తోనే ఆడుకోవాల్సి ఉంటుంది. ప్లాట్ ఫారమ్ ఛార్జీలకు అదనంగా 54 గెలిస్తే, మళ్లీ దానిపై 30 శాతం TDS పే చేయాల్సి ఉంటుంది. ఈ పన్నులన్నీ మినహాయించగా మిగిలిన మొత్తంతో గేమర్స్ ఎంజాయ్ చేస్తారని ప్రభుత్వం భావిస్తోందంటూ విమర్శించారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications