అలహాబాద్ బ్యాంకు శనివారం రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తమ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తూ బ్యాంక్ ఆస్తుల బాధ్యత, నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీ రేట్లు ఆదివారం (మార్చి 1వ తేదీ) నుంచే అమల్లోకి వస్తాయని ఆ ప్రకటనలో తెలిపింది. దీంతో కస్టమర్లకు, ముఖ్యంగా రిటైల్ రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు 5.15%గా ఉంది.
ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను అసెట్ లయబిలిటీ కమిటీ (ALCO) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని, ఇవి మార్చి 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయని అలహాబాద్ బ్యాంకు రెగ్యులేటరీకి సమర్పించిన ఫైలింగ్లో తెలిపింది. 2019 ఫిబ్రవరి నుండి ఆర్బీఐ రెపో రేటును 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో ఎస్పీఐ సహా వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చాయి. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకుల నుండి వివిధ రకాల రుణాలు తీసుకునే వారిపై భారం తగ్గుతుంది. అదే సమయంలో డిపాజిట్ చేసే వారికి వడ్డీ రేటు తగ్గి వస్తుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications