ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) సభ్యులు సమ్మెకు పిలుపునిచ్చినందున వచ్చే వారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కానున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) జనరల్ సెక్రటరీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కు సమ్మె నోటీసును అందజేసాశారని సోమవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. అసోసియేషన్ సభ్యులు 19.11.2022 న సమ్మె చేయనున్నట్లు తెలిపారని వివరించింది.
ప్రైవేట్ బ్యాంకులు
సమ్మె రోజుల్లో బ్యాంక్ శాఖలు, కార్యాలయాలు సజావుగా పనిచేయడానికి బ్యాంక్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సమ్మె కార్యరూపం దాల్చినట్లయితే, శాఖలు, కార్యాలయాల పనితీరు ప్రభావితం కావచ్చన్నారు. దీంతో నవంబర్ 19 బ్యాంకులు పని చేయకపోవచ్చు. బ్యాంకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ఇబ్బందులు తప్పకపోవచ్చు. ప్రైవేట్ బ్యాంకులు యధావిధిగా పని చేయనున్నాయి.

ఎస్బీఐ నివేదిక
కాగా 20 ఏళ్లలో తొలిసారిగా దీపావళి వారంలో చెలామణిలో ఉన్న కరెన్సీ తగ్గిందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. టెక్నాలజీలోని ఆవిష్కరణలు భారతీయ చెల్లింపు వ్యవస్థను మార్చాయని ఎస్బీఐ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. డిజిటల్ లావాదేవీలు పెరగడమే ఇందుకు కారణమని నివేదిక వివరించింది."20 సంవత్సరాలలో మొదటిసారిగా, దీపావళి వారంలో చెలామణిలో కరెన్సీ క్షీణించింది. సాంకేతికతలో ఆవిష్కరణలు భారతీయ చెల్లింపు వ్యవస్థను మార్చాయి. సంవత్సరాలుగా, భారతీయ నగదు ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మారిపోయింది" అని నివేదిక పేర్కొంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications