ఎయిర్టెల్ తన 5.5 కోట్ల అల్పాదాయ కస్టమర్ల కోసం మంచి ఆఫర్ తీసుకు వచ్చింది. వినియోగదారులకు రూ.49 రీచార్జ్ ప్యాక్ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో తమ సన్నిహితులతో అనుసంధానమై ఉండేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలిపింది. ఈ ప్యాక్తో 28 రోజుల పాటు చెల్లిబాటు అయ్యేలా రూ.38 టాక్ టైమ్, 100 MB డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ వ్యాల్యూ రూ.270 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది.
అంతేకాదు, రూ.79తో రీచార్జ్ కూపన్ను కొనుగోలు చేస్తే వారు రెట్టింపు ప్రయోజనం పొందవచ్చును. ఈ రెండు ప్రయోజనాలు ప్రీ-పెయిడ్ వినియోగదారులకు ఈ వారంలో అందుబాటులోకి రానున్నాయి. ఇది ఏకకాల ఆఫర్. రూ.49 ఉచిత ప్యాక్ ప్లాన్ 5.5 కోట్లమంది తక్కువ ఆదాయ వర్గాలకు ఎంతో ప్రయోజనకరమని తెలిపింది.

అంతకుముందు ఎయిర్టెల్ తన డిజిటల్ ప్లాట్ఫాంను పెంచడం ద్వారా కస్టమర్ల కోసం పలు రకాల కోవిడ్ మద్దతు కార్యక్రమాలను ప్రారంభించింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృమవుతోన్న పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండేందుకు ప్రజలకు డిజిటల్ సాధనాలను ప్రవేశపెట్టిన సంస్థల జాబితాలో ఎయిర్టెల్ చేరింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications